ఇతర వార్తలు

Other-News

భారత్ టార్గెట్ 280

ఆసియా కప్ రెండో మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టుచక్కని ఆటతీరు కనబరిచింది. టాపార్డర్ రాణించడంతో బంగ్లాదేశ్ జట్టు యువభారత జట్టుకు 280 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన...

అంగన్ వాడీలు.. ఆందోళన బాట!!

అంగన్ వాడీ కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ..’ఛలో హైదరాబాద్’ కు పిలుపునిచ్చారు. ఇప్పటికే వేలాది మంది అంగన్ వాడీలు ఇందిరా పార్కుకు చేరుకున్నారు. అంగన్ వాడీల ధర్నా నేపథ్యంలో.....

ఆన్ లైన్ లో ’పాన్ కార్డ్’

శాశ్వత ఖాతా సంఖ్య కార్డు ( permanent accout number) card. దీనినే ప్యాన్ కార్డ్ అంటాం. పది అంకెల అక్షర సంఖ్య ఉన్న ఫోటో గుర్తింపు కార్డు ఇవ్వబడుతోంది. pan card...

ఆసియా కప్ కు ధోని దూరం!

భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గాయం కారణంగా ఆసియా కప్ కు దూరమయ్యాడు. ధోని స్థానంలో దినేష్ కార్తిక్ కు చోటు కల్పించారు సెలెక్టర్లు. ఇక, జట్టు నాయకత్వ పగ్గాలు విరాట్...

ముగ్గురు చిన్నారుల దారుణ హత్య!

నిజామాబాద్ లో దారుణం చోటు చేసుకొంది. ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ముగ్గురు చిన్నారులు కూడా 10 సంవత్సరాల లోపు పసిపాపలే. హత్యకు పాల్పడింది బాబాయి వరుస బంధువుననే...

టార్గెట్.. ధోని!

ధనాధన్ ధోని ని దుమ్ము దులిపేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు. విదేశాల్లో టీం-ఇండియా ఘోర పరాభవానికి ధోనియే కారణమని ఆరోపిస్తున్నారు. టెస్టుల్లో ధోని రక్షణాత్మక ధోరణి వల్ల విజయానికి దూరమవుతున్నామని విశ్లేషకుల భావన. ఇటీవలే...

కోహ్లి 100 .. మ్యాచ్ డ్రా !

భారత్, న్యూజిలాండ్ ల మధ్య వెల్లింగ్టన్ లో జరుగుతున్న రెండో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో, 1-0 తేడాతో కివీస్ ఈ సిరీస్ ను గెలుచుకుంది. విదేశీ గడ్డపై భారత్ వరుసగా నాలుగో...

భారీ ఆధిక్య దిశగా కివీస్ !

వెల్లింగ్టన్ లో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఇన్నింగ్స్ గెలుపు ఖాయం అనుకొన్న ఈ మ్యాచ్‌లో భార‌త్ ప‌ట్టుకోల్పోయింది.ప్రస్తుతం న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 530 పరుగులు...

కివీస్ ఆధిక్యం !

న్యూజిలాండ్ తో జరుగుతున్నా రెండో టెస్ట్ లో భారత్ పట్టు పై ఆతిధ్య న్యూజీలాండ్ జట్టు స్వల్ప ఆధిక్యం సాదించింది. కెప్టెన్ మెకల్లమ్ (114 బ్యాటింగ్), వాట్లింగ్ (51 బ్యాటింగ్)మంచి...

’లెట్స్ టాక్’-వాయిస్ ఆప్ యూత్!

యూత్ ని ఉత్తేజపరిచే సరికొత్త కార్యక్రమం వచ్చేసింది. ఆంధ్రపదేశ్ లోనే తొలిసారిగా.. యువతలో దాగివున్న ప్రతిభాపాఠవాలు, సృజనాత్మకను వెలికితీయడానికి Y-PLUS టీవి ’లెట్స్ టాక్’ అనే ఓ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది....

Latest News