భారత్ కు భారీ ఆధిక్యం!
భారత్ కు భారీ ఆధిక్యం లభించింది. న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 438 పరుగులు చేసింది. దీంతో.. టీం-ఇండియాకు 246 పరుగుల ఆధిక్యం లభించింది. రహనే(118) టెస్ట్...
కివీస్ 192 ఆలౌట్!!
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత బౌలర్లు విజృంభించారు. కివీస్ ను 192పరుగులకే కుప్పకూల్చారు. ఇషాంత్ శర్మ 6, షమి 4 వికెట్లు తీసుకున్నారు. పచ్చిక మైదానంపై బౌలర్లు...
గెలుపు కోసం..
టీం-ఇండియా గెలుపు కోసం ఆరాటడుతోంది. న్యూజిలాండ్ గడ్డపై కాలుమోపి నెల అయింది. అయిదు వన్డేలు, ఓ టెస్ట్ ఆడినా విజయం దక్కలేదు. ఇక మిగిలింది ఆఖరి (రెండో) టెస్ట్ మాత్రమే. ఇదైనా విజయంతో...
ఐపీఎల్ వేలం మొదలు!
ఐపీల్ వేలం మొదలైంది. ఫ్రాచెంజీలు ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించేందుకు రెడీ అయ్యాయి. ఇప్పటికే మురళి విజయ్ ను రూ. 5కోట్లు, కెవిన్ పీటర్సన్ ను రూ. 9 కోట్లకు ఢిల్లీ డేర్...
మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు!!
భక్తులతో మేడారం కిటకిటలాడుతోంది. వేడారం వెళ్లే దారులన్నీ జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. హన్మకొండ నుంచి పస్ర్రా వరకు దాదాపు 40కి.మీల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో.. భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ మళ్లింపునకు...
ఆ ఫిక్సర్ ఎవరు.. ??
సుప్రీంకోర్టుకు ముద్గల్ కమిటీ ఇచ్చిన నివేదిక కలకలం రేపుతోంది. ఐపీఎల్ లో స్పాట్ ఫిక్సింగ్ పై విచారణ జరిపిన ముద్గుల్ కమిటీ తన నివేదికను సోమవారం సుప్రీంకోర్టు ముందుంచింది. ఫిక్సింగ్ కుంభకోణంలో 6గురు...
బ్యాంకులు బంద్..!!
దేశ వ్యాప్తంగా నేడు, రేపు బ్యాంకులు బంద్ కానున్నాయి. వేతన సవరణకు మద్ధతుగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మె చేపట్టడమే ఇందుకు కారణం. ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ రెండు...
టీమ్ ఇండియా ఓటమి
మన బ్యాట్స్ మెన్స్ మళ్లీ చేతులెత్తేశారు. కివీస్ టూర్ లో తొలి విజయాన్ని నమోదు చేసుకొనే చాన్స్ మిస్ చేసుకున్నారు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే రెండో అతిపెద్ద ఛేజింగ్ సాధించి, రికార్డు సొంతం చేస్తున్నదనుకున్న టీం...
ఆసక్తికరంగా.. ఆక్లాండ్ టెస్ట్!!
ఆక్లాండ్ టెస్ట్ ఆసక్తికరంగా మారింది. మొదటి ఇన్నింగ్స్ లో 503 పరుగుల భారీ స్కోర్ సాధించిన కివీస్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో 105 పరుగులకే కుప్పకూలింది. దీంతో.. భారత్ ముందు 407...
సర్వత్రా.. ’సత్య నాదెళ్ల’
తెలుగోడి ప్రతిభను ప్రపంచానికి తెలిసేలా చేశాడు సత్య నాదెళ్ల. భాగ్యనగరం ముద్దుబిడ్డ సత్య నాదెళ్ల ప్రపంచంలో కెల్ల మేటి ఐటి సంస్థ ‘మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్’ సిఇఓ గా ఇటీవలే నియమితులైన విషయం తెలిసిందే....