భరతమాత సిగ్గుపడుతోంది!!!
మానవత్వం మరచి ఓ అభాగ్యురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన రాక్షసులు తీహార్ జైలులో ఉన్నప్పటికీ వారికి పెద్దగా పోయిందేమీ లేదని మానవతావాదులంతా ఒక్కగొంతుకతో ఘోషిస్తున్నారు. కానీ యావత్ సమాజాన్ని తలదించుకునేలా చేసిన ఈ...
మొదటి వన్డేలో భారత్పై పాకిస్తాన్ విజయం
చెన్నై వన్డేలో భారత్పై పాకిస్తాన్ విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా జరిగిన మొదటి వన్డేలో ఆరు వికెట్ల తేడాతో భారత్ పై పాకిస్థాన్ విజయం సాధించింది. పాక్ 48.1 ఓవర్లలో...
బంజారాహిల్స్ లో పేలుడు పదార్థాల కలకలం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్లో టాస్స్ఫోర్స్ పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఓ కారులో ఉంచిన 1,300 జిలెటిన్ స్టిక్స్, 2వేలకు పైగా డిటోనేటర్లను నార్త్జోన్ పోలీసులు సీజ్...
నిర్భయ అంత్యక్రియలు పూర్తి
ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన నిర్భయ అంత్యక్రియలు ఆదివారం ఉదయం ఢిల్లీలో నిర్వహించారు. నిర్భయ మృతదేహాన్ని సింగపూర్ నుంచి ఢిల్లీకి తరలించిన కొద్ది గంటల్లోనే అంత్యక్రియలను...
పాతబస్తీలో పురాతన శివాలయం ఆనవాళ్లు
పాతబస్తీలోని మంగళ్హాట్లో తవ్వకాలు జరుపుతుండగా పురాతన శివాలయం ఆనవాళ్లు బయటపడ్డాయి. అక్కడ చేస్తున్న తవ్వకాల్లో పురాతన నందీశ్వరుడి విగ్రహం బయటపడటంతో స్థానికులు శివాలయంగా భావిస్తున్నారు. పోలీసుల పహారాలో తవ్వకాలు జరుపుతున్నారు. దీంతో అక్కడికి...
అగ్నిప్రమాదంలో ముగ్గురి సజీవదహనం
తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వి.సావరంలోని భవానీ బాణాసంచా తయారీ కర్మాగారంలో అగ్నిప్రమాదంసంభవించింది. ఈ సంఘటనలో ముగ్గురు కార్మికులు సజీవదహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృత్లుల్లో ఇద్దరు మహిళలు, చిన్నారి ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులనుచికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు
పాక్ విజయలక్ష్యం 228
పాక్ తో జరుగుతున్న తొలి వన్డే లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 227 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో కష్టాల్లో పడిన జట్టను ధోని కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆదుకున్నాడు....
ఎక్కడో సాధారణ కుటుంబంలో పుట్టి…..
డిల్లీలో సామూహిక అత్యాచారానికి గురయి మృత్యువు బారినపడిన అభాగ్యురాలు ఉత్తరప్రదేశ్ లోని ఒక సాధారణ కుటుంబానికి చెందిన మహిళ. మంచి వైద్యురాలు కావాలనేది ఆమె కల. తన చదువు కొనసాగించేందుకు ఆమె ఎన్నో...
తీహార్ జైలులో భారీ భద్రత
దక్షిణ ఢిల్లీలోని వసంతవిహార్ ప్రాంతంలో ఈ నెల16 ఆదివారం రాత్రి ఓ ప్రైవేట్ బస్లో సామూహికంగా అత్యాచారానికి గురైన ప్యారామెడికల్ విద్యార్థిని మృతి చెందిన విషయం తెలిసిందే! ఈ అత్యాచార ఘటనకు పాల్పడిన...
టోనీ గ్రేగ్ ఇక లేరు
ఇంగ్లాండ్ కు చెందిన ప్రముఖ క్రికెటర్, చానెల్ 9 వ్యాఖ్యాత టోనీ గ్రేగ్ (66)కన్నుమూశారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా ఆయన తుది శ్వాస విడిచారు . 1972-77 మధ్యకాలంలో ఇంగ్లండ్ కు ఆయన ప్రాతినిధ్యం వహించారు. కెప్టెన్ గా...