ఇతర వార్తలు

Other-News

గ్యాంగ్‌ రేప్‌ కు నిరసనగా భారత్ బంద్

. ఈ సంఘటనతో ఉవ్వెత్తున ఢిల్లీ వ్యాప్తంగా యువతలో ఆవేశం ఎగసిపడడంతో పాటుగా అన్ని పొలిటికల్ పార్టీలు కూడా నిందితులను ఘోరంగా శిక్షించాలనే డిమాండ్ చేశాయి. తాజాగా బీజేపీ కూడా నిందితులకు సాధ్యమైనంత...

వారి తరపున వాదించం

సామూహిక అత్యాచారానికి పాల్పడి నిర్భయ మృతికి కారణమైన నిందితుల తరపున కోర్టులో వాదించమని ఢిల్లీ న్యాయవాదులు స్పష్టంచేశారు. సాకేత్ జిల్లా కోర్టులో రేపు విచారణ ప్రారంభం కావలసి ఉన్న నేపథ్యంలో ఈ గ్యాంగ్...

అంతరిక్షంలో అద్భుతం

అంతరిక్షంలో బుధవారం ఓ వింతగొలిపే అబ్బురం చోటుచేసుకుంది. సూర్యుడికి అత్యంత సమీపంగా ఉండే ప్రాంతంలోకి భూగోళం వెళ్లింది. బుధవారం ఉదయం 10గంటల 10 నిమిషాలకు ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్లానెటరీ సొసైటీ ఆఫ్‌...

ఢిల్లీలో మరో గ్యాంగ్ రేప్

దేశ రాజధానిలో ఢిల్లీలో అత్యాచార ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. 23 సంవత్సరాల యువతి సామూహిక అత్యాచార ఘటనను మరవక ముందే మరో దారుణం జరిగింది. దక్షిణ ఢిల్లీ ప్రాంతంలో 17 ఏళ్ల విద్యార్థినిపై...

ఇల్లు పేల్చేద్దామని వచ్చాను..

ఢిల్లీ ఘటన తాలూకు పర్యవసానాలు పోలీసులను ఇంకా వదలడం లేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాంసింగ్ ఇంటిని పేల్చేయాలని నిన్న కొందరు వ్యక్తులు ప్రయత్నించగా పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. నిన్న...

ఢిల్లీ అత్యాచార ఘటనపై 1000 పేజీల ఛార్జిషీటు

"అమానత్"... "నిర్భయ"... "దామిని" ఈ పేర్లన్నీ రక్షణ కోల్పోయిన సగటు భారతీయ వనితను గుర్తుకు తెస్తున్నాయి. దేశ రాజధానిలో సామూహిక అత్యాచారానికి గురై, మృత్యువుతో పోరాడి కన్నుమూసిన ఆ అభాగ్యురాలికి జరిగిన అన్యాయానికి...

కొనసాగుతున్న ఆందోళనలు

నిర్భయపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనను నిరసిస్తూ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అత్యాచార చట్టాలను బలోపేతం చేయడానికి పార్లమెంట్ ను సమావేశపరచాలని  బిజెపి నాయకురాలు సుష్మాస్వరాజ్ డిమాండ్ చేశారు. అఖిల పక్షం ఏర్పాటు చేసి...

జనవరి 1 సందర్భంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు

తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త సంవత్సరంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం దేశవ్యాప్తంగా విచ్చేసే భక్తుల తాకిడి పెరగనుండడంతో జనవరి 1 సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. విఐపిల దర్శనాలకు రేపు...

టాటా గ్రూప్ ఆరవ చైర్మన్ గా సైరస్ మిస్త్రీ

సైరన్ మిస్త్రీ టాటా గ్రూపు నూతన చైర్మన్‌గా పదవీ బాధ్యతలను సోమవారం స్వీకరించనున్నారు. గ్రూపు ప్రధాన కార్యాలయమైన బాంబే హౌస్ వర్గాలు శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో మిస్త్రీ ఇవాళ కార్యాలయానికి...

పోలీస్‌ కమిషనర్‌ న్యూ ఇయర్‌ గిఫ్ట్‌

నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా డిసెంబర్‌ 31న నగరంలో పలుచోట్ల వాహనాల రాకపోకలపై ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ శర్మ తెలిపారు. రేపు రాత్రి 10 గంటల నుంచి 1వ...

Latest News