ఇతర వార్తలు

Other-News

నేడే ఆఖరి వన్డే

చిరకాల ప్రత్యర్థిపై ఒక్క మ్యాచ్‌లోనైనా గెలిసి పరువు నిబెట్టుకోవాలన్నదే ప్రస్తుతం టీమిండియా ముందున్నపెద్ద సవాల్ గా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఆతిధ్య జట్టు ఆఖరిపోరుకు సిద్దమైంది. పాకిస్థాన్‌తో చివరిదైన మూడో వన్డే ఈరోజు...

శంషాబాద్ విమానాశ్రయంలో రెడ్ అలర్ట్

హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంతోపాటు దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ముంబాయి జెట్ ఎయిర్ వేస్ విమానానికి బెదిరింఫు ఫోన్ కాల్స్ వచ్చిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని...

యువతి స్నేహితుడు చెప్పిన నిప్పులాంటి నిజాలు..

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన సామూహిక అత్యాచార సంఘటనలో మృతిచెందిన  యువతి స్నేహితుడు తొలిసారి గొంతు విప్పాడు. ఓ టీవి ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. సభ్యసమాజంపై మండిపడ్డాడు. “అత్యాచారం జరిగిన తర్వాత...

మియాందాద్ భారత్ పర్యటన రద్దు

పాకిస్ధాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ భారత్ పర్యటనను రద్దు చేసుకున్నాడు. పాకిస్థాన్-ఇండియా జట్ల మధ్య జనవరి ౬న ఢిల్లీలో జరిగే వన్ డే క్రికెట్ మ్యాచ్  క్షించేందుకుగానూ మియాందార్ వీసా...

స్థానిక సంస్థల ఎన్నికలపై సర్కార్ కు సుప్రీం ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహణపై దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, బీసీ సంఘం...

ఢిల్లీలో 2.7 అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

దేశ రాజధానిని చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు (శుక్రవారం) ఈ సీజన్ లో అత్యల్ప ఉష్ణోగ్రత 2.7 డిగ్రీలు నమోదైంది. నిన్న 4.4...

భారత్ విజయలక్ష్యం 251 పరుగులు

ఈడెన్ గార్డెన్ స్టేడియంలో జరిగితున్న రెండో వన్డేలో పాకిస్తాన్ 48.3 ఓవర్లలో 250 పరుగులు చేసి అలౌట్ అయింది. భారత్ విజయలక్ష్యం 251 పరుగులు. పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ లఓ జమ్షెద్ 106,...

కనువిందుకు సిద్ధమవుతున్న కింగ్ ఫిషర్ క్యాలండర్

కింగ్ ఫిషర్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది అందాలు స్వేచ్చగా ఆరబోసే బికినీ భామలతో సర్వాంగ సుందరంగా దశాబ్దకాలంగా నిర్విఘ్నంగా కొనసాగుతూ వస్తున్న కేలండర్. ప్రతి ఏటా బికినీ భామల కేలండర్ రూపొందించడం...

కోల్ కతా వస్ర్త గోదాంలో భారీ అగ్నిప్రమాదం

కోల్ కతాలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బుర్రాబజార్ లోని ఓ వస్త్ర గోదాం లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగసి పడుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ౨౪...

గ్యాంగ్‌ రేప్‌ కు నిరసనగా భారత్ బంద్

. ఈ సంఘటనతో ఉవ్వెత్తున ఢిల్లీ వ్యాప్తంగా యువతలో ఆవేశం ఎగసిపడడంతో పాటుగా అన్ని పొలిటికల్ పార్టీలు కూడా నిందితులను ఘోరంగా శిక్షించాలనే డిమాండ్ చేశాయి. తాజాగా బీజేపీ కూడా నిందితులకు సాధ్యమైనంత...

Latest News