వార్తలు

పవన్ కళ్యాణ్ వల్ల ఓ వ్యక్తి ప్రాణం పోయేది..

ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి , పవన్ కళ్యాణ్ ఇద్దరు తనని మోసం చేసారని ఓ వ్యక్తి విజయవాడలోని సిడబ్ల్యూడి గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన బాబు కటౌట్ పైకి ఆత్మహత్య యత్నం చేసుకోబోయాడు....

గురజాడ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన చంద్రబాబు

మహాకవి గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తెలుగు సాహిత్యంలో వాడుక భాష వ్యాప్తికి అవిరళ కృషి చేశారని, తన రచనల ద్వారా సాంఘిక దురాచారాలను...

పార్లమెంటు సభ్యులతో ముగిసిన ముఖ్యమంత్రి భేటీ

పోలవరం ప్రాజెక్టును కేంద్రమైనా చేపట్టాలి, లేదా పూర్తిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులివ్వాలి : ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తాం: సీయం చంద్రబాబునాయుడు ముంపు మండలాలను ఏపీలో కలిపిన కేంద్రం పోలవరం...

కార్ స్పీడ్ కు అడ్రస్ లేకుండా పోయిన సైకిల్

వరంగల్ పార్లమెంట్‌ ఉప ఎన్నికలో కారు దుమ్ములేపింది. ప్రత్యర్థి పార్టీలు దరిదాపులో కూడా లేనంత మెజారిటీతో ఫుల్ స్పీడ్ తో దూసుకపోయింది. టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ భారీ మెజారిటీతో...

వర్షాలు, వరద నష్టాలపై సత్వరం ఎన్యూమరేషన్

భారీ వర్షాలు, వరదతో దెబ్బతిన్న నెల్లూరు, చిత్తూరు, కడప, ఉభయగోదావరి జిల్లాలలో నష్టాల అంచనాలు త్వరగా పూర్తిచేసి రేపు సాయంత్రంలోగా తనకు నివేదిక అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు...

వరద బాధితులకు సేవలను ఒక సవాల్ గా తీసుకోవాలి

వరద బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, ఒక్కొ కిలో చొప్పున కందిపప్పు, పంచదార, 1 లీటర్ పామాయిల్, వెంటనే అందజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు....

వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి

తుపాను, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని బుధవారం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శుక్రవారం ఉదయం 12 గంటలకు నష్టం జరిగిన...

హోదా మర్చిపోయి, హీరోయిన్ తో ఆ పని చేసిన ముఖ్యమంత్రి..

ఈ మద్య సెల్ఫీ ట్రెండ్ బాగా నడుస్తుంది...స్మార్ట్ ఫోన్స్ వాడకం పెరగడం తో సెల్ఫీ ట్రెండ్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది..సాదారణ ప్రజల నుండి సెల్రబిటీల వరకు ఈ సెల్ఫీ పిచ్చిలో మునిగి తేలుతున్నారు..తాజాగా...

టీఆర్ఎస్ నేతలకు విముక్తి..

మూడు రోజుల క్రితం ఖమ్మం జిల్లాలో మావోయిస్టులు కిడ్నాప్ చేసిన టీఆర్ ఎస్ నేతలను ఈరోజు విడుదల చేసారు...భద్రాచలం ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఆరుగురు తెరాస పార్టీ నాయకులను మూడు రోజుల క్రితం...

విపత్తు నిర్వహణ శాఖ ప్రకటన

రాబోయే 24 గంటల్లో కృష్ణా జిల్లా నాగాయలంక, గుంటూరు జిల్లా రేపల్లె పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లా ఓ మాదిరి వర్షాలు, రాయలసీమ, దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు...

Latest News