వార్తలు

రోజా పరిస్థితి ఎలా ఉంది..?

ఏపి అసెంబ్లీ నుండి వైసిపి లీడర్ రోజా ఏడాది పాటు సస్పెండ్ అయిన సంగతి తెల్సిందే..అయిన కానీ ఈరోజు అసెంబ్లీ వెళ్ళే ప్రయత్నం చేయగా అడ్డుకున్న బౌన్సర్స్ తో గొడవ కు దిగగా...

అవ్వ.. కడసారి కోరిక కేసీఆర్‌ తీరుస్తాడా..?

1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన మొదటితరం ఉద్యమంలో పాల్గొన్న సత్యవతి , ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో మాపో , రేపు అన్నట్లు జీవనం సాగిస్తుంది..అలాంటి అవ్వ కోరిక...

పవన్ కళ్యాణ్ కు కెసిఆర్ ఆహ్వానం అందనుందా..?

తెలంగాణా రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్ , రాష్ట్రం బాగుండడం కోసం ఆయుత చండీయాగాన్ని నిర్వహించనున్న సంగతి తెల్సిందే..మెదక్ జిల్లాలోని ఎర్రవెల్లి గ్రామంలో ఈ నెల 23 నుండి 27 వరకు పెద్ద...

గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యం

గ్రామాల్లో మరుగుదొడ్లు, అంతర్గత రహదారులు, వ్యర్ధ పదార్ధాల నిర్వహణ, ఫాం పాండ్స్‌ ఏర్పాటుపై అన్ని శాఖలు కలిసి దృష్టి పెట్టాలని, ఈ కార్యక్రమాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమన్వయ పరుచుకోవాలని ముఖ్యమంత్రి...

పునరుత్పాదక ఇంధన రంగంలో ఏపీ ముందడుగు

పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో ముందడుగు వేసింది. ఇప్పటికే 24X7 నిరంతర విద్యుత్ వెలుగు విరజిమ్ముతున్న రాష్ట్ర ప్రభుత్వం మరో ఘనత సాధించేందుకు అంకురార్పణ జరిగింది. పవన,సౌర, విండ్,...

అమరావతి నిర్మాణానికి కురుమద్దాలి గ్రామ విరాళం

కృష్ణాజిల్లా పామర్రు మండలం కురుమద్దాలి గ్రామ అభివృద్ధి సంఘం రాజధాని అమరావతి నిర్మాణానికి లక్షా 16 వేల రూపాయల విరాళం ప్రకటించింది. సంఘం తరపున గ్రామ సర్పంచ్ శ్రీమతి కొసరాజు స్వప్న గురువారం...

‘షి ఆటో’ ప్రారంభించిన మఖ్యమంత్రి

విజయవాడలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఎప్పుడూ మహిళల సాధికారికత గురించి ఆలోచించే ముఖ్యమంత్రి, మగాళ్లకు ధీటుగా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలి, అన్ని...

పశ్చిమగోదావరిలో జనచైతన్య యాత్ర లో పాల్గొన్న చంద్రబాబు

నాయుడు గారి ప్రసంగంలోని ముఖ్యాంశాలు : - • పేదలకు మెరుగైన పాలన అందించాలనే ఉద్ధేశ్యంతో విజయవాడ నుంచే పాలన సాగిస్తున్నాం. • కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్ని కష్టాలున్నా...

పవన్ కళ్యాణ్ వల్ల ఓ వ్యక్తి ప్రాణం పోయేది..

ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి , పవన్ కళ్యాణ్ ఇద్దరు తనని మోసం చేసారని ఓ వ్యక్తి విజయవాడలోని సిడబ్ల్యూడి గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన బాబు కటౌట్ పైకి ఆత్మహత్య యత్నం చేసుకోబోయాడు....

గురజాడ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన చంద్రబాబు

మహాకవి గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తెలుగు సాహిత్యంలో వాడుక భాష వ్యాప్తికి అవిరళ కృషి చేశారని, తన రచనల ద్వారా సాంఘిక దురాచారాలను...

Latest News