ఇతర వార్తలు

Other-News

వాంఖడే వన్డేలో భారత్ గెలుపు..

వాంఖడే వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆసీస్ పై భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 35.4 ఓవర్లలో 188 పరుగులకే...

దేశంలో అతిపెద్ద కరెన్సీ నోటు పది వేల రూపాయల నోటని మీకు తెలుసా ?

దేశంలో అతిపెద్ద క‌రెన్సీ నోటు 2000 అని అంద‌రికీ తెలుసు. 2016లో డీమానిటైజ్ చేసిన త‌రువాత దేశంలో అప్ప‌టి వ‌ర‌కు పెద్ద నోట్లుగా ఉన్న 500, 1000 నోటు బ్యాన్ అయింది. ఆ...

ఎస్‌బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ల మెయిన్స్‌ పరీక్ష ఫలితాలు విడుదల

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ శాఖల్లో 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ల భర్తీ కోసం నిర్వహించిన మెయిన్స్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. తొలుత నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారికి ...

ఇంటిపనికి జీతం ఇవ్వాల్సిందే.. కోర్టు సంచలన తీర్పు

ఇప్పటివరకు భర్త నుండి విడాకులు తీసుకున్న మహిళలకు భరణం మాత్రమే ఇచ్చేవారు. కానీ ఆ మహిళ అంతకాలం చేసిన ఇంటిపనికి కూడా వేతనం క్లెయిమ్ చేసుకోవచ్చని ఇటీవలే స్పెయిన్ కు చెందిన కోర్టు...

డిస్నీ హాట్ స్టార్ కీల‌క నిర్ణ‌యం, ఆ షోలు ఇక కనపడవు !

డిస్నీ హాట్ స్టార్ సంస్థ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మార్చి 31 నుంచి HBO కంటెంట్ ప్ర‌సారాల‌ను నిలిపివేయ‌నుంది. కంపెనీ కొత్త పాల‌సీ ప్ర‌కారం ఆ కార్య‌క్ర‌మాల‌ను స్ట్రీమింగ్ చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకుంది. ఒక...

పుల్ అప్స్‌లో సరికొత్త గిన్నిస్ రికార్డు

ఆస్ట్రేలియా సిడ్నీకి చెందిన ఓ ఫిట్‌నెస్ ఔత్సాహికుడు పుల్ అప్స్‌లో గిన్నిస్ రికార్డును బద్దలుకొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 24 గంటల్లో 8,008 పుల్ అప్స్‌ చేసి కొత్త రికార్డు నెలకొల్పాడు....

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే కి సిద్దమవుతున్న విశాఖ

భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్‌ ఈనెల 19న విశాఖ లోని వైఎస్సార్‌ ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. మ్యాచ్‌ మధ్యాహ్నం 1.30గంటలకు ప్రారంభమవుతుందని...

రోహిత్ శర్మ మతిమరుపు కొంప ముంచిందా ?

రెండు మ్యాచుల్లో వరుస విజయాలు సాధించిన టీమ్ ఇండియాకి మూడో టెస్ట్ లో షాక్ తగిలింది. స్పిన్‌ తో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసేద్దామని ప్లాన్ చేసిన టీమ్‌ఇండియాకు అదే ప్లాన్ రివర్స్...

ముగిసిన తొలిరోజు ఆట.. 47 పరుగుల ఆధిక్యంలో ఆసీస్

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు తొలిరోజు ఆటలో కంగారూలదే పైచేయి. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత...

సెప్టెంబర్ లో ఆప్తా నేషనల్ కాన్ఫరెన్స్

అట్లాంటా : అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోషియేషన్ (ఆప్తా) ఏర్పాటుచేసి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేషనల్ కాన్ఫరెన్స్ ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆప్తా అధ్యక్షులు ఉదయ భాస్కర్ కొట్టే తెలిపారు....

Latest News