Story of the day

నీ ప్రయాణమెటు జేజమ్మా…!

చిత్ర పరిశ్రమలో రాణించాలంటే ప్రతిభ ఒక్కటే సరిపోదు. సరైన ప్లానింగ్ కూడా అవసరమే. పరిశ్రమ అవసరాలకు తగినట్టుగా తనని తాను మలచుకున్నవారే.. ఈ రేసులో దూసుకుపోతారు. ఈ విషయంలో స్వీటీ అనుష్క కొన్ని పొరపాట్లు...

హీరోలూ నోరు విప్పండి!

చిత్రసీమలో ఇప్పుడో విచిత్ర పరిస్థితి. ఏ హీరో చేతిలో ఎన్ని సినిమాలు వున్నాయో.. ఏ కధానాయిక ఎవరితో జతకడుతుందో ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. 'ఫలానా కాంబినేషన్ మొదలయిపోతుంది' అనే ఊహాగానాలు, గాలి వార్తలు...

‘డమరుకం’ టికెట్లు లేవు!

నాన్నా పులి.. కధ గుర్తుంది కదా. ఇప్పుడు 'డమరుకం' కధ కూడా అలాగే తయారయ్యింది. 'అదిగో వచ్చేస్తున్నాం, ఇదిగో వచ్చేస్తున్నాం' అంటూ ఊరించి ఊరించి చివరికి వాయిదా వేయడం అలవాటైపోయింది. ఇప్పుడు 10న...

గోవాలో ‘యాక్షన్’

అల్లరి నరేష్ వైభవ్, రాజుసుందరం, శ్యామ్ కథానాయకులుగా నటిస్తున్న త్రీడి చిత్రం ‘యాక్షన్’. అనీల్ సుంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ బాషాలలో రూపొందుతుంది. ఇటీవలే గోవా, బ్యాకాంక్ లలో...

మోహన్ బాబుకి ఊరట

'దేనికైనా రెడీ' సినిమాపై నెలకున్న వివాదానికి భరతవాక్యం పలకడానికి మరి కొన్ని రోజులు పట్టేట్టుంది. ఈ సినిమాపై వివాదాలు తారా స్థాయికి చేరిన నేపద్యం లో అసలు ఈ సినిమాలో ఏముందో చూడమని...

నరసింహుడు కాదు పూలరంగడు : టీజీ వెంకటేష్

ఎడ్డెమంటే తెడ్డెమంటూ కే సీ ఆర్‌ స్టేట్‌ మెంట్లపై రివర్స్‌ కౌంటర్లిచ్చే రాష్ట్ర మంత్రి, కర్నూలు ఎమ్మెల్యే టీజీ వెంకటేష్ మరోసారి తెరాస అధ్యక్షుడిపై చలోక్తులు విసిరారు. తెరాస జరుపుతున్న మేధోమధన సదస్సులో ఇకపై...

గ్వాటెమాలా భూకంపంలో 40మంది మృతి

ఈరోజు ఉదయం గ్వాటెమాలా, వాంకోవర్‌లో సంభవించిన భారీ భూకంపం ధాటికి 48 మంది మృతిచెందారు. రిక్టర్‌ స్కేలుపై 7.5గా భూకంప తీవ్రత  నమోదైనట్టు సమాచారం. మెక్సికోకు సరిహద్దుల్లో రెండు ప్రావిన్స్‌ లలో రహదారులపై మట్టిపెళ్లలు, కొండ చరియలు విరిగిపడ్డాయి.   ఇప్పటివరకూ...

మొదలయిన కాంగ్రెస్‌ పార్టీ మేధోమధనం

కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన మేధోమథనం ప్రారంభం అయ్యింది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సూరజ్‌కుండ్‌లోని ఒక రిసార్టులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేధోమధన సదస్సుకు హాజరయ్యేవారంతా తమ ఎర్రబుగ్గల వాహనాల్లో కాకుండా పార్టీ...

” బాబు క్షమాపణ చెప్పాలి “

కాంగ్రెస్ పార్టీ , నాయకులపైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఎ ఐ సి సి కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేసారు. రాష్ట్రంలోని సంపదను...

జగన్ రిమాండ్ పొడిగింపు

వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కి ఈ నెల 22 వ తేది వరకు రిమాండ్ ను పొడిగిస్తూ కోర్టు ఆదేశించింది. అలాగే ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితుడైన కర్నాటక...

Latest News