Story of the day

తెరాస డ్రామాల పార్టీ : జగ్గారెడ్డి

ప్రభుత్వ చీఫ్ విప్ జగ్గారెడ్డి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ తెరాసకు ఏజెంటులా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె.కేశవరావు పనిచేస్తున్నారనీ, తెలంగాణకు చెందిన కొంతమంది కాంగ్రెస్ ఎంపీలు కూడా  కేసీఆర్ కు వత్తాసు పలుకుతున్నారని  ఘాటైన విమర్శలు చేశారు. పరోక్షంగా కేసీఆర్‌కు సహకరిస్తున్న కాంగ్రెస్...

అలిపిరి బాంబు దాడి కేసులో ఇద్దరికి జైలు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పై అలిపిరిలో జరిగిన బాంబు దాడి కేసులో ఇద్దరికి శిక్ష ఖరారైంది. నాగార్జున, రామస్వామికి ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. మావోయిస్టు నేత సాగర్,...

” షర్మిల కు ఆ అర్హత లేదు “

కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక అర్హత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల కు లేదని కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు. కిందటి నెల 18 వ తేదిన ప్రారంభమైన షర్మిల పాదయాత్ర...

ఇక స్టేట్ పాలిటిక్స్ పై దృష్టి ….జయప్రద

తాను ఇకనుంచీ రాష్ట్ర రాజకీయాలపైన దృష్టి సారిస్తానని ప్రముఖ సినీ నటి, మాజీ పార్లమెంట్ సభ్యురాలు జయప్రద అన్నారు. గురువారం నాడు నగరంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆభరణాల షో రూమ్ లో...

మూడోసారి సెన్సారు కు ‘ బస్ స్టాప్ ‘

ఆంధ్రప్రదేశ్ సెన్సార్ బోర్డు చరిత్రలో మొదటిసారిగా ఒక సినిమా మూడవసారి సెన్సార్ ముందుకు రాబోతోంది. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మాతగా, ' ఈ రోజుల్లో ' చిత్ర దర్శకుడు మారుతి దర్సకత్వంలో...

తప్పు వాతావరణశాఖదే : మంత్రి ఆనం

రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వాతావరణ శాఖ ముందుగా ‘నీలం’ తుఫాన్ ప్రభావం  గురించి సరైన హెచ్చరికలు జారీలేకపోవడం వల్లే రాష్ట్రంలో భారీ పంట నష్టం వాటిల్లిందని అన్నారు. వాతావరణ శాఖ హెచ్చరించి...

పదవి కన్నా పార్టీ ముఖ్యం : అద్వానీ

నేడు బీజేపీ సీనియర్‌నేత, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు ఎల్.కే. అద్వానీ 86వ జన్మదినం. బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, పలువురు పార్టీ ప్రముఖులు అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ...

మహేంద్రకర్మపై మావోల కాల్పులు

సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్రకర్మపై మావోయిస్టులు దాడిచేసి కాల్పులు జరిపారు. ఛత్తీస్‌ ఘడ్‌ దంతెవాడ జిల్లాలోని ఆర్కే పాల్‌ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. కాంవాయ్‌ తో దంతెవాడకు వస్తున్న మహేంద్రకర్మపై హఠాత్తుగా మావోలు...

Latest News