2019 జనరల్ ఎలక్షన్స్

దారుణం..అప్పుడే జనసేన ఆఫీసులకు టులెట్ బోర్డులు..

ప్రశ్నించడం కోసమే జనసేన అంటూ ప్రజల్లోకి వచ్చిన జనసేన పార్టీ..ఇప్పుడు ప్రశ్న గా మారింది. ఏపీ ఎన్నికల్లో జనసేన చక్రం తిప్పుతుందని ఎన్నికల షెడ్యూల్ రాకముందు అంత భావించారు. కానీ ఎన్నికల షెడ్యూల్...

ఏపీ ఎన్నికల ఖర్చు ఏంతో తెలుసా..?

ఎన్నికలు నిర్వహించాలంటే మాములు విషయం కాదు...రాష్ట్ర ప్రభుత్వాలకు అలాగే కేంద్ర ప్రభుత్వాలకు తడిసి పోతుంది..ఈవీఎంలు, రవాణాఖర్చు, ఎన్నికల సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది నిర్వహణ ఖర్చు..ఇలా అన్ని కలుపుకొని గట్టిగానే అవుతుంది. వీటిలో...

ఎన్నికల్లో గెలవలేమని స్పష్టం చేసారు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో ఏప్రిల్ 11 న సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం , వైస్సార్సీపీ , జనసేన పార్టీలే కాదు ప్రజాశాంతి పార్టీ సైతం...

చంద్రబాబు ఇక ఎప్పటికి సీఎం కాలేడు – మోహన్ బాబు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇక ఎప్పటికి ముఖ్యమంత్రి కాలేడని సంచలన వ్యాఖ్యలు చేసారు సినీ నటుడు మోహన్ బాబు. గత కొన్ని రోజులుగా చంద్రబాబు ను టార్గెట్ చేస్తూ వస్తున్న మోహన్ బాబు..ఎన్నికల...

లోకేష్ ఓడిపోవడం ఖాయం – పృద్వి

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసాయి..ఇక తేలాల్సింది ఫలితాలే..పోలింగ్ తర్వాత ఫలితాలకు 41 రోజుల వ్యవధి రావడం తో ఎవరికీ వారే తమ విజయం ఫై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీము 110 నుండి 130...

క్యూ లైన్లో నిలబడి ఓటు వేసిన లోకనాయకుడు..

వెండితెర ఫై లోకనాయకుడు గా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ అందరితో సమానంగా క్యూ లైన్లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మ‌క్క‌ల్ నీది మ‌య్య‌మ్ పార్టీ అధ్యక్షుడు క‌మ‌ల్ హాస‌న్...

ఓటు హక్కు ను వినియోగించుకున్న రజినీకాంత్..

దేశ వ్యాప్తంగా రెండో దశ పోలింగ్ గురువారం మొదలు అయ్యింది. ఈ నేపథ్యంలో రాజకీయ నేతలు..వారి కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయమే సూపర్‌...

రెండో విడత లోక్‌సభ ఎన్నికలు ప్రారంభం..

దేశవ్యాప్తంగా రెండో విడత లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభంమైన పోలింగ్‌ సాయంత్రం 5గంటల వరకు కొనసాగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్ర 4 గంటల వరకే పోలింగ్‌ జరగనుంది....

జనసేనకి క్రాస్ ఓటింగ్ జరిగిందా.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేనకి క్రాస్ ఓటింగ్ జరిగిందా అనేదాని ఫై అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే శాసన సభ ఓట్ల కన్నా..ఎంపీ ఓట్లు తమ అభ్యర్థులకు ఎక్కువగా పడ్డాయని జనసేన...

ఏపీలో ఎన్ని చోట్ల రీపోలింగ్ జరుగుతున్నాయో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటీవలే ఏపీ లో అసెంబ్లీ,లోక్‌సభ ఎన్నికలు కొన్ని చోట్ల ప్రశాంతంగా ..మరికొన్ని చోట్ల హింసాత్మకంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ కి సంబందించిన నేత , వైసీపీ...

Latest News