30 నుండి 35 సీట్లతో జనసేన దెబ్బ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 11 న సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయినా సంగతి తెలిసందే. ఈ పోలింగ్ సరళి ఫై అన్ని పార్టీ లు సమీక్షలు జరిపారు. తాజాగా చంద్రబాబు ఆయా నియోజకవర్గ...
పవన్ను ఓడించేందుకు కుట్ర..
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సిపిఐ , సిపిఎం , బిస్పి , జనసేన నాల్గు కలిసి పోటీ చేసాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక , భీమవరంలో...
ఏపీ ఎన్నికల ఖర్చు లో మంగళగిరి టాప్ ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 11 న సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీ లు తెలుగు దేశం , వైస్సార్సీపీ , జనసేన మూడు...
మూడో విడతలో పోలింగ్ శాతం ఎంతో తెలుసా..?
దేశ వ్యాప్తంగా ఇప్పటికే రెండు విడతల పోలింగ్ పూర్తి కాగా..మంగళవారం మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా పూర్తి అయ్యింది. దేశంలోని 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉదయం ఏడు గంటలకు...
ఓట్ హక్కు వినియోగించుకున్న మోడీ..
దేశ వ్యాప్తంగా ఇప్పటికే రెండు విడతల పోలింగ్ పూర్తి కాగా..ఈరోజు మూడో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. ...
‘పసుపు-కుంకుమ’ టీడీపీకి శ్రీరామ రక్ష !
‘పసుపు-కుంకుమ’ పధకం టీడీపీ శ్రీరామ రక్షగా మారే అవకాశం వుందని అభిప్రాయపడ్డారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.
‘పసుపు-కుంకుమ’ కింద మహిళలకు పదివేల రూపాయలు చంద్రబాబు ఇచ్చారనే భావన...
పవన్ కు తెలంగాణ జనసేన నేతల విజ్ఞప్తి ..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తెలంగాణ జనసేన నేతలు తమ విన్నపాన్ని తెలియజేసారు. అతి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల...
తెలంగాణ స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల..
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల జోరు మొదలు కాబోతుంది. ఇటీవలే శాసన , గ్రామపంచాయితీ, ఎంపీ ఎన్నికలు జరుగగా..తాజాగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసారు. మూడు దశల్లో ఎంపీటీసీ,...
జేడీ లెక్కల ఫై విజయసాయి ఎద్దేవా..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పూర్తి అయ్యాయి..పోలింగ్ తర్వాత ఫలితాలకు 41 రోజలు గ్యాప్ రావడం తో ఎవరికీ వారు తమ గెలుపు ఫై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 130...