బాబు గెలుపు ఖాయం.. తొడగొట్టి మరీ చెప్పాడు
ఎగ్జిట్ పోల్స్పై తెలుగుదేశం శ్రేణులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని.. తెలుగుదేశం గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. ఎగ్జిట్ పోల్స్ దాదాపు జగన్...
ప్రశాంతంగా జరుగుతున్న చంద్రగిరి రీపోలింగ్..
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని ఏడు కేంద్రాల్లో రీపోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం 7గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలమేరకు పాకాల...
లగడపాటి సర్వే రిపోర్ట్
లగడపాటి రాజగోపాల్ పోలింగ్ సర్వే చెప్పాడంటే అది ఖచ్చితంగా జరుగుతుందని అంత భావిస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో రాజగోపాల్ లెక్క తప్పింది..మహాకూటమి భారీ విజయం సాదిస్తుందని సర్వే...
ఈరోజే ఆఖరి పోలింగ్
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఆఖరి ఏడో పోలింగ్ మొదలు అయ్యింది. ఇప్పటికే ఆరు విడతలుగా పోలింగ్ నిర్వహించగా... ఇవాళ తుది ఘట్టమైన ఏడో విడత పోలింగ్ ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ...
గెలుపు కోసం పవన్ హోమం..?
మరో ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. అన్ని పార్టీలు తమ గెలుపు ఫై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్...
జోరుగా కొనసాగుతున్న ఆరోదశ పోలింగ్..ఓటేసిన ప్రముఖులు
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరో దశ పోలింగ్ ఆదివారం మొదలు అయ్యింది. మొత్తం ఏడు రాష్ట్రాల్లోని 59 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల...
కేజ్రీవాల్ చెంప పగిలింది..
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చెంప పగిలింది.. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కేజ్రీవాల్పై ఓ యువకుడు దాడి చేసిన ఘటన అందరికి షాక్ ఇచ్చింది. ఢిల్లీలోని మోతీనగర్...
జనసేనదే హావ..టీడీపీ అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు..
గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ కి మద్దతు ఇచ్చిన జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో టీడీపీ పార్టీ ని కాదని పోటీ చేసింది. పోలింగ్ తర్వాత జనసేన కు పెద్దగా సీట్లు రావాలని...
నాలుగో విడత పోలింగ్ లో ఓటేసిన ప్రముఖులు..
లోక సభ ఎన్నికల్లో భాగంగా ఈరోజు నాలుగో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ముంబయి సహా దేశంలోని 71 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ లో సామాన్య ప్రజలు, సినీ ,...
లోక్సభ సీట్ల ఫై ఎర్రబెల్లి లెక్కలు ఇలా ఉన్నాయి..
తెలంగాణ రాష్ట్రంలో కార్ జోరు మరోసారి చూపించబోతున్నామని తెరాస నేతలు చెపుతున్నారు. శాసన , గ్రామపంచాయితీ ఎన్నికల్లో ఎలాగైతే భారీ సీట్లు సాధించామో..లోక్సభ ఎన్నికల్లోను అదే రిపీట్ చేయబోతున్నామని ముందు నుండి చెప్పుకుంటూ...