మీ చిరునవ్వు కోసం బ్యాట్ పడతా: సచిన్
ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డును భారత క్రికెట్ దిగ్గజం సచిన్ రమేష్ టెండూల్కర్, రాష్ట్రపతి చేతుల మీదగా అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సచిన్ 'రిటైరైనా.. భారతీయుల చిరునవ్వు కోసం మళ్లీ బ్యాట్ పడతానని,...
టెట్ వాయిదా..??
టీచర్ ఎలిజబులిటీ టెస్ట్ (టెట్)ను వాయిదా వేసే యోచనలో ప్రభుత్వం వున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9న టెట్ పరీక్ష జరగాల్సివుంది. టెట్ వాయిదాకు సంబంధించిన కారణాలు మాత్రం ఇంకా...
భారతరత్నాలు!!
’భారతరత్న’ ప్రధానోత్సవం రాష్ట్రపతి భవన్ లో ఘనంగా జరిగింది. క్రీడారంగంలో సచిన్ టెండూల్కర్ కు, రసాయశాస్త్రంలో సీఎన్ ఆర్ రావులకు రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ ’భారతరత్న పురస్కారాన్ని’ ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో...
’భారతరత్నా’లు ప్రధానం నేడే!!
దేశ అత్యన్నత పౌరపురస్కారం ’భారతరత్న’ ప్రధానం ఈరోజు (మంగళవారం) జరగనుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ప్రముఖ శాస్త్రవేత్త సీఎన్ రావుల ఈ అత్యున్నత పురస్కారాన్ని...
బాసరలో వసంత పంచమీ వేడుకలు ప్రారంభం!
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో వసంత పంచమీ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాత్రి ఒంటిగంటకు ప్రత్యేక అభిషేకంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించడం కోసం తల్లిదండ్రులు భారీగా తరలివచ్చారు. సరస్వతీ అమ్మవారి సన్నిధి...
రంజీట్రోఫీ కర్ణాటకదే!
దేశవాళీ క్రికెట్లో అత్యున్నత టోర్ని రంజీ ట్రోఫిలో కర్ణాటక ఛాంపియన్ గా అవతరించింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ లో 7వికెట్ల తేడాతో మహారాష్ట్రపై గెలుపొందింది. 157పరుగుల లక్ష్యాన్ని 40.5 ఓవర్లలో...
రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్వో పరీక్షా ప్రారంభం
ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న వీఆర్వో ఉద్యోగాల ఎంపిక పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. అనంతపురంలో పరీక్షను నిర్వహిస్తున్న ఆర్ట్స్ కళాశాలకు వెళ్లి రెవిన్యూ మంత్రి రఘువీరారెడ్డి వెళ్లి తనిఖీ చేశారు. 25 వేల మంది...
వీఆర్ ఓ ప్రశ్నాపత్రం లీక్.. ??
రేపు జరగబోయే వీఆర్ ఓ, వీఆర్ ఏ ప్రశ్నా పత్రాలు లీక్ అయినట్లు సమాచారమ్. గతంలో ఎంబీబీఎస్ ప్రశ్నాపత్రాలను లీక్ వ్యవహారంలో.. హస్తమున్నట్లుగా తేలిన గురివి రెడ్డి గ్యాంగ్ మరోసారి రంగంలోకి దిగినట్లు...
అనూహ్య అనుమానాలు!
ముంబాయిలో హత్యకు గురైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనూహ్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మురం చేశారు. ఆమె మృత దేహం లభించిన 16రోజుల తరవాత పోలీసులు ఈ కేసులో కొంత పురోగతి సాధించినట్లు...
సూరి హత్య కేసు దర్యాప్తు పూర్తి
మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డి (సూరి) 2011 జనవరి 3న హైదరాబాదులోని యూసుఫ్ గూడ సమీపంలో ఆయన అనుచరుడు భానుప్రకాశ్ రెడ్డి చేతిలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ...