వార్తలు

ఐదేళ్లలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు – మంత్రి పల్లె రఘునాథరెడ్డి

రానున్న ఐదేళ్లలో ఐటీ రంగంలో 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, కనీవినీ ఎరుగని రీతిలో ఐటీ విధానం అమలు...

తెలంగాణ లో కూడా ఆదర్శ రైతు వ్యవస్థను రద్దు ?

ఆదర్శ రైతు వ్యవస్థను రద్దు చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. దీనిపై మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. నిరుపయోగమైన వ్యవస్థను కొనసాగించరాదని ప్రభుత్వ యోచిస్తున్నట్లు సమాచారం. AP...

వరవరరావు అరెస్ట్

విరసం నేత వరవరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక పేరుతో విరసం నేతలు ఇవాళ సభ నిర్వహించాలనుకున్నారు. ఈ సదస్సుకు పోలీసులు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి తుల్జాభవన్‌లో...

రాష్ట్ర అభివృద్ధికి కృషి : సుజనా

రాష్ట్ర అభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం ఉండేలా.. భవిష్యత్‌లో పార్లమెంటు సభ్యులమంతా పని చేస్తామని ఎంపీ సుజనా చౌదరి చెప్పా . రైతు రుణమాఫీపై ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలో...

కాంగ్రెస్సోళ్లు.. కళ్లు తెరిచారు… !!

సార్వత్రిక ఎన్నికలు కాంగ్రెస్‌ పెద్దల కళ్లు తెరిపించాయి. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని తేలిగ్గా తీసుకున్న అధిష్టానం .. ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా రాష్ట్రాల ప్రచారాలకూ...

ముస్లింలకు ప్రధాని బాసట!

దేశభక్తి ముందు కుల, మతాలే కాదు... జాతి విభేదాలు కూడా బలాదూరే. 'నేనూ.. నా దేశం' అన్న భావనే దేశభక్తి ఆవిర్భావానికి మూల కారణంగా పనిచేస్తోంది. అలాంటి దేశభక్తితోనే భారతీయ ముస్లింలు పనిచేస్తారని భారత...

భారత్-చైనా మధ్య 12 కీలక ఒప్పందాలు

భారత్-చైనా ప్రభుత్వాల మధ్య మొత్తం 12 కీలక ఒప్పందాలపై అవగాహన కుదిరింది. భారత పర్యటనలో వున్న చైనా అధ్యక్షడు జిన్ పింగ్ తో ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు సుదీర్ఘంగా చర్చిలు...

మహాత్ముడికి నివాళి !

మూడురోజుల పర్యటనలో భాగంగా భారత పర్యటనకు విచ్చేసిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ పలువురు భారత ప్రముఖులతో సమావేశమవుతూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈరోజు ఉదయం జాతిపిత మహాత్మాగాంధీకి చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ఘన...

దోస్తీ కుదిరింది..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేనల మధ్య పొత్తు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. బుధవారం ముంబైలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ మేరకు కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారమ్....

‘లవ్ జిహాద్’ కేసులు

కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ నియోజకవర్గంలో 'లవ్ జిహాద్' కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్ లోని పిలిబిత్ లోక్ సభ నియోజకవర్గానికి మేనక ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గంలో 7-8...

Latest News