కార్పోరేట్ ఫిరాయింపులు..!
రాష్ర్టంలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సంబంధాలున్న కార్పోరేట్ సంస్థల యాజమాన్యాలు, ప్రతినిధులే… అని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. వైఎస్ హయాంలో...
సోనియాతో సీఎం కిరణ్ భేటీ
అధిష్టానం పిలుపుతో ఢిల్లీ వెళ్ళిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో సీఎం రాష్ట్రానికి సంబంధించిన సమాచారాన్ని, ముఖ్యంగా తెలంగాణ విషయంపై...
ఆజాద్ అసంతృప్తి..!
అధిష్టానం పిలుపుతో ఢిలీ వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ రాష్ర్ట వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ అంశంతో పాటు రాష్ర్టంలో పార్టీ పరిస్థితులపై...
రెండో విడత ‘సహకార’ సమరం
రాష్ర్టంలో సహకార ఎన్నికల రెండో విడతలో మరిన్ని స్థానాలు గెలుచుకుని పట్టు నిలుపుకోవాలని రాజకీయ పార్టీలు వ్యూహం సిద్ధం చేసుకున్నాయి. రాష్ట్రంలోని 8 జిల్లాల్లోని 940 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నేడు...
ఢిల్లీకి సీఎం-తెలంగాణపైనే చర్చ!
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అధిష్టానం నుండి పిలుపు రావడంతో ఈరోజు (సోమవారం) ఉదయం ఢిల్లీ వెళ్తున్నారు. ఇదివరకే కేంద్ర మంత్రి, ఆంధ్రప్రదేశ్వ్య వహారాల ఇన్ ఛార్జ్ ఆజాద్ ప్రకటించినట్టుగా తెలంగాణ అంశంపై...
శంకర్రావు అరెస్టుకు కారణం అదేనా ?
గ్రీన్ ఫీల్డ్ భూములను కబ్జా చేశారన్న ఆరోపణలపై అరెస్ట్ వారెంట్ జారీ అయిన శంకర్రావును ఇటీవల విచారణకు పోలీసులు తీసుకెళ్ళిన వ్యవహారం వివాదాస్పదమవడం తెలిసిందే! కాగా ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి శంకర్రావు...
బీజేపీ కార్పొరేటర్ల అరెస్టు
జీహెచ్ఎంసీలో నిన్నటి నుంచి ఆందోళన చేస్తున్న బీజేపీ కార్పోరేటర్లను పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీస్స్టేషన్కు తరలించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లో సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేయడంపై బీజేపీ కార్పొరేటర్లు...
కనులు విచ్చుకునేనా…???
సమైక్యాంధ్రపై తెలంగాణాకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టిడిపి అధినేత చంద్రబాబుకు కనువిప్పు కలిగిస్తానంటూ కృష్ణా జిల్లాలో బాబు పాదయాత్ర ప్రవేశించినప్పుడు విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సృష్టించిన హైడ్రామా గుర్తుండే ఉంటుంది. ఈరోజు...
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్ళే!
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ అభ్యర్థులను ఈ రోజు (శనివారం) ప్రకటించారు. ఆదిలాబాద్, నిజామాబాద్; కరీంనగర్, మెదక్ పట్టభధ్రుల నియోజకవర్గంలో అభ్యర్థిగా చంద్రశేఖర్ ను ఖరారు...
రైతులకు రుణాలివ్వండి : సీఎం
జూబ్లీహాల్ లో ఈరోజు (శనివారం) రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ర్ట ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… బ్యాంకులను జాతీయం చేసిన...