ఆంద్రప్రదేశ్ వార్తలు

అంతర్జాతీయ మార్కెట్లో పంట ఉత్పత్తుల విక్రయం

మరో మూడేళ్లలో రైతులు ఆదాయంలో కార్పోరేట్ కంపెనీలకు దీటుగా ఎదగాలని,అందుకు అనువైన పరిస్థితులను కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కోరారు. మంగళవారం సీఎంఓలో 23 మైక్రో ఇరిగేషన్...

ముప్ఫయ్ లక్షల ఎకరాల్లో సూక్ష్యసేద్యం లక్ష్యం – చంద్రబాబు

సూక్ష్మ సేద్యం ద్వారా రాష్ట్రంలో 30 లక్షల ఎకరాలు సాగులోకి తీసుకురావాలన్నది తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం సీఎంఓలో 23 మైక్రో...

ఏపీ వ్యవసాయశాఖకు అంతర్జాతీయ పురస్కారం

అంధ్రప్రదేశ్‌కు మరో అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. ఏపీ వ్యవసాయశాఖ చేపట్టిన ఇ-ప్రాజెక్టుకు ‘వరల్డ్ సమ్మిట్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ సొసైటీ’ (డబ్ల్యూఎస్ఐఎస్) పురస్కారం లభించింది. అన్ని ప్రభుత్వశాఖలు, కార్యక్రమాలు, సేవలలో డిజిటలైజేషన్...

ఏపీలో మరో భారీ కుంభకోణం బట్టబయలు

ఏపీలో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో జరిగిన మెడికల్ కౌన్సిలింగ్ లో దిగ్బ్రాంతి కలిగించే అంశాలు బయటపడ్డాయి. కోర్టులను సైతం తప్పుదారి పట్టిస్తూ మెడికల్ సీట్లు...

ఢిల్లీ లో జగన్‌కు అవమానం

తెదేపా ప్రభుత్వంపై ఢిల్లీ వెళ్లి అందరికీ ఫిర్యాదు చేద్దామని హస్తినకు వెళ్లిన ఏపీ ప్రతిపక్షనేత జగన్‌కు ఎన్‌సీపీ నేత శరద్‌పవార్‌ జలక్‌ ఇచ్చారు. మీడియాను వెంటేసుకుని శరద్‌పవార్‌ ఛాంబర్‌కు వెళ్లిన జగన్‌ను ఆయన...

ప్రపంచం మెచ్చే రీతిలో అమరావతి భవనాల ఆకృతి

రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయాలకు సంబంధించిన ఆకృతిలో అవసరమైన మార్పులు చేసి తుది రూపు తీసుకురావాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు సూచించారు. సోమవారం ఉదయం తన...

చంద్రన్న భీమా పధకం….ఎవరికీ ???

ఆంధ్రప్రదేశ్ లో కోటిన్నర మంది అసంఘటిత కార్మికుల భద్రతకు రూ. 5 లక్షల ప్రమాద బీమా వర్తింపజేసే ‘చంద్రన్న బీమా’ పథకాన్ని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ఇక్కడ...

ఏపి ప్రత్యేక హోదా ఫై నోరు విప్పిన పవన్ కళ్యాణ్..

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చాల రోజుల తర్వాత ఆంధ్ర ప్రదేశ్ గురించి మాట్లాడాడు..నిన్న రాజ్యసభలో ఏపి ప్రత్యేక హోదా ఫై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్‌ చౌదరి మాట్లాడిన...

అమరావతిలో ప్రపంచ స్థాయి ఆస్పత్రి

ఆంధ్రప్రదేశ్ వైద్య, విద్యా, విజ్ఞాన కేంద్రంగా రూపొందనుంది. రాజధాని అమరావతి ఇది నిజంగా మహర్దశగా అభివర్ణించాలి. నవ్యాంధ్ర రాజధానిలో ఇండో యుకె ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ కింగ్స్ కాలేజీ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం...

రాబోయే 5వారాల్లో జలసంరక్షణ చర్యలు వేగవంతం చేయాలి

గ్రామీణాభివృద్ధి శాఖకు, పంచాయితీరాజ్ కు, జాతీయ స్థాయిలో అవార్డులు రావడం అభినందనీయంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నీరు-చెట్టు, పంట సంజీవని అమలుపై మంగళవారం జరిగిన టెలీ...

Latest News