ఆంద్రప్రదేశ్ వార్తలు

ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే లక్ష్యం – చంద్రబాబు

దళిత, గిరిజనులు సమాజంలోని మిగిలిన వర్గాలతో సమానంగా ఎదిగేలా, అంతరాలు తొలిగిపోయేలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పనిచేస్తే ఏదీ అసాధ్యం...

టీడీపీ గూటికి కేంద్ర మాజీ మంత్రి

ఇప్పటికే టీడీపీ గూటికి వైసిపీ నేతలను క్యూ కడుతుండగా , మరో కేంద్ర మాజీ మంత్రి టీడీపీ తీర్దం తీసుకున్నారు. కడప జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్, ఇవాళ ఉదయం...

హోలీ సంబరాలు జరుపుకున్న చంద్రబాబు..

హోలీ సంబరాల్లో తెలుగు రాష్ట్ర ప్రజలు మునిగితేలుతున్నారు..ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరు రాష్ట్రాల ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ భవన్ లో హోలీ సంబరాల్లో...

ఇక సులభంగా స్వల్పకాలిక రుణాలు

బ్యాంకులు తక్కువ రుణాలకు డిపాజిట్లు, ష్యూరిటీలు అడిగి రైతాంగాన్ని, ఇతర వర్గాల ప్రజల్ని అవస్థలకు గురిచేయవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఎస్.ఎల్.బిసి చైర్మన్ తో...

ఫుట్ పాత్ పైనే రోజా పండుకుంది..

వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి వార్తల్లో నిలిచింది..శాసనసభలోకి రోజాను రానివ్వకుండా అడ్డకున్నారని గాంధీ విగ్రహం ముందు ఫుట్ పాత్ పై పడుకొని నిరసన చేపట్టింది. తనకు కోర్టులో న్యాయం జరిగినా సభలోకి...

పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌తో కలసి పనిచేస్తాం

పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌తో కలసి పనిచేయటానికి మలేషియా సిద్ధంగా ఉందని మలేషియా రవాణా శాఖ మంత్రి లీవె షంగ్ లై (Liow Tiong Lai) స్పష్టం చేశారు. గురువారం...

వైసీపీకి షాక్ లు తగ్గడం లేదు..

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఇంకా షాక్ లు తగ్గడం లేదు.. ప్రముఖ పారిశ్రామిక వేత్త కోనేరు ప్రసాద్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా విజయవాడలో పోటీ...

నాస్కామ్ ఆధ్వర్యంలో విశాఖలో ఐటీ స్టార్టప్స్ వేర్‌హౌస్

ఒకప్పుడు కాల్ సెంటర్లుగా మొదలై, వర్క్ స్టేషన్లుగా వుండిపోయిన మన కంపెనీలు రానున్న కాలంలో సొంతంగా సాంకేతిక ఉత్పత్తుల్ని తయారుచేసుకునే స్థాయికి ఎదగాలని బలంగా కోరుకుంటున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. నాస్కామ్ ఆరంభించిన తొలినాళ్లలో...

ఆగస్టులో సాగరతీరంలో మరో అంతర్జాతీయ వేడుక

వినూత్న ఆవిష్కరణలు, అంకుర సంస్థలకు రానున్న రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ వేదిక అవుతుందని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు చెప్పారు. హైదరాబాద్‌లో నాలేడ్జ్ ఎకానమీని ఎలాగైతే ప్రోత్సహించామో అదేరీతిలో ఇన్నోవేషన్లు, ఇంక్యూబేషన్లకు నవ్యాంధ్రప్రదేశ్‌ను చిరునామాగా...

‘అమెజాన్ వెబ్ సర్వీసెస్’ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ను సాంకేతిక రంగంలో ఆదర్శంగా, ఉత్తమ నమూనా రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తమకు తోడ్పడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఛాంబర్‌లో తనతో భేటీ...

Latest News