వార్తలు

’అన్నా..’ ను వాడుకొంటున్నాడు.. !!

రాజకీయాలతో దేశ రాజధాని ఢిల్లీ వేడెక్కుతోంది. ఎన్నికలు దగ్గరపడుతోన్న కొలది మరింత ఉత్కంథ నెలకొంటోంది. నేతలు వ్యూహాలు - ప్రతి వ్యూహాల్లో మునిగిపోయారు. ఏ మాత్రం సంధు దొరికినా ప్రత్యర్థులపై సటైర్లు వేస్తున్నారు....

కమలంలో చేరేందుకు కసరత్తు.. !

సినీనటి, ఎస్పీ మాజీ నాయకురాలు జయప్రద భాజపాలో చేరేందుకు మక్కువ చూపుతున్నారు. గతంలో.. ఈ విషయాన్ని ఆమె స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా, కమలంలో చేరేందుకు కసరత్తును మరింతగా ముమ్మరం చేసింది....

కడియం మంత్ర్రి అయ్యిండు..

సీనియర్ నేత కడియం శ్రీహరిని కేసీఆర్ తన మంత్రి వర్గంలోకి తీసుకొన్న విషయం తెలిసిందే. ఆయనకు మంత్రి పదవితో పాటుగా, డిప్యూటి సీఎం పదవినీ కట్టబెట్టాడు. తాజాగా, కడియం తన శాఖ బాధ్యతలను...

సొంత పార్టీ నేతలకు.. భరోసా దీక్ష.. !!

వైకాపా అధినేత వైస్ జగన్ ది విచిత్రమైన పరిస్థితి. సీబీఐ కేసులు, ఛార్జీ షీటులు, కోర్టులో హాజరవ్వడం.. తప్ప జగన్ బయట పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. ప్రభుత్వంపై స్పష్టమైన కారణాలతో.. ఎదురుదాడికి...

తెదేపాలోకి ముఖేష్ గౌడ్.. !

గ్రేటర్ హైదరాబాద్ లో తెదేపాకు శుభవార్త. కాంగ్రెస్ సీనియర్ నాయుడు, మాజీ మంత్రి ముకేశ్ గౌడ్ తెదేపాలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారమ్. ఇప్పటికే తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో చర్చలు...

శంకరన్న మళ్లీ మొదలెట్టాడు.. !

మాజీ మంత్రి శంకర్రావు మళ్లీ మొదలెట్టాడు. ఎప్పటిలాగే ప్రత్యర్థి పార్టీలపై కాకుండా.. ఈ సారి సొంత పార్టీపైనే నిప్పులు చెరిగారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని సోంత పార్టీ వారే సర్వనాశనం చేశారని...

మాధవరం పార్టీ మారనున్నారా.. ?

గ్రేటర్ లో తెదేపాకి మరో షాక్ తగిలేలా వుంది. తెదేపా గ్రేటర్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. కారుపై షికారు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే తలసాని శ్రీనివాస రావు, తీగల కృష్ణా రెడ్డి...

వెంకయ్య వెనక్కి తగ్గారా.. ??

ఆంధ్రపదేశ్ కు ప్రత్యేక హోదా అంశం అటకెక్కినట్లుగానే కనిపిస్తోంది. ఈ మేరకు కేంద్రం నుంచి సంకేతాలు అందినట్లు ఏపీ ప్రభుత్వ వర్గాల సమాచారమ్. స్మార్ట్ సిటీలు, ఆర్థిక సహాయంతో.. సరిపెట్టేందుకు భాజాపా సిద్ధమైనట్లు...

సినిమా స్టార్ల కంటే ’కేసీఆరే’ ఫేమస్సు..

సినిమా స్టార్ల కన్నా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే ఫేమస్సు అనిపించుకొన్నాడు. బాలీవుడ్ టాప్ స్టార్స్ అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ల.. కంటే కేసీఆరే టాప్ లో నిలిచాడు. నేషనల్ న్యూస్ చానల్...

జూన్ నాటికి ఏపీ నూతన రాజధాని.. !

నవ్యాంధ్రకు నూతన రాజధాని నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసింది ఏపీ సర్కారు. జూన్ నాటికి ఏపీ నూతన రాజధాని మాస్టర్ ప్లాన్ సిద్ధం కానుంది. ఈ విషయాన్ని స్వయంగా సీఆర్డీఏ కమిషన్...

Latest News