హడలెత్తిస్తున్న శంకర్రావ్..!
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో నాయకులకు, అధికారుల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. ఎక్కడ ఏమి జరిగినా మరో అన్నాహజరేలా మాటల తూటాలతో యుద్ధం చేసే కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకరన్న .... సీబీఐకి మరో...
ఎర్రన్నాయుడుకు నివాళులు
TDP నేత స్వర్గీయ ఎర్రన్నాయుడు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఆ పార్టీ శ్రేణులు ఆయనకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హాజరయ్యారు. ఎర్రన్నాయుడు వంటి...
బీజేపీలో.. టీ-విబేధాలు !
తెలంగాణ అంశం ’బీజేపీ’లోనూ.. విభేదాలకు దారితీస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలే.. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన భాజపా నేతలు ఢిల్లీఎ వెళ్లి అధిష్టాన పెద్దలతో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా.. రాష్ట్రాన్ని విభజించడం మంచిది...
రాజకీయాల్లోకి అశోక్ బాబు.. ?
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఊరువాడ విస్తరింపజేసిన ఘనత ఆయనది.. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా.. అసలు రాజకీయ నాయకులను సమైక్య ఉద్యమ కార్యక్రమాల్లో దయచేసి పాల్గొనవద్దని.. తాము స్వతంత్రంగా పోరాడతామని.. రాజకీయ పులుము లేకుండా...
నిరాశా’కిరణం’
సీఎం కిరణ్ నిర్వేదంలో ఉన్నారా? ఇప్పటి దాకా రాష్ట్ర విభజన అడ్డుకుంటాను అంటూ ధీమా ప్రదర్శించిన సీఎంలో మార్పు కన్పిస్తోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎంలో కన్పించిన...
జగన్ తో శ్రీనివాసన్ భేటీ!
వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో.. బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ భేటీ అయ్యారు. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించిన ఇండియా సిమెంట్స్ ఛార్జీషీట్ పై సీబీఐ కోర్టుకు హాజరుకావడానికి హైదరాబాద్ వచ్చిన శ్రీనివాసన్...
పేదరికం లేని సమాజం చూడాలి : బాబు
భారీ వర్షం, వరదల కారణంగా నష్టపోయిన రైతులకు నష్ట పరిహారాన్ని అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. నల్లగొండ జిల్లా దామరచర్ల ప్రాంతంలో భారీవర్షాల బాధితులను బాబు ఈరోజు...
అఖిల పక్షాన్ని బహిష్కరించండి !
ఆర్టికల్ 371 డీ ని సవరించడంకానీ, రద్దుచేయడంగానీ చేయకుండా రాష్ట్రం విభజించడం కుదరదని ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్బాబు తేల్చిచెప్పారు. ఈరోజు అశోక్ విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీలు తీసుకునే నిర్ణయాలు ప్రజల నిర్ణయాలు కాదని,...
కోర్టుకు హాజరైన జగన్ – విచారణ వాయిదా
అక్రమాస్తుల కేసులో వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఇండియా సిమెంట్స్ కంపెనీ కేసు విచారణ నిమిత్తం జగన్ కోర్టులో హాజరయ్యారు. అయితే, కేసు విచారణను...
పయ్యావుల పిటిషన్ పై విచారణ వాయిదా
రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని కోరుతూ.. తెదేపా సీనియర్ నేత పయ్యవుల కేశవ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీం.. విచారణను ఈనెల 18కి వాయిదా...