తెలంగాణ వార్తలు

కేసీఆర్ సవాల్ కు సై అన్న ఉత్తమ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విసిరిన సవాల్ కు సిద్దమని ప్రకటించారు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రాజెక్టులపై ఎలాంటి చర్చలకైనా సిద్ధమని ఆయన చెప్పారు. కెసిఅర నియంతృత్వ ధోరణితో వ్యవహరించడం తగదని,...

ఉత్తమ్ చేతిలో.. కేసీఆర్ రాజకీయ సన్యాసం !

‘మహా’ ఒప్పందాన్ని పూర్తి చేసుకుని తిరిగొచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బృందానికి ఘన స్వాగతం లభించింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో బేగంపేట్‌ విమానాశ్రాయానికి చేరుకొని సీఎం...

ఇచిత్రం : కేసీఆర్ ని పొగిడిన మోత్కుపల్లి

ఎప్పుడూ తిట్టే నోరే సడెన్ పొగిడితే ఎలాగుంటుంది ? ఇచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు టీడీపీ నేత మోత్కపల్లి యవ్వారం కూడా దాదాపు ఇలాగే ఉంది. మోత్కుపల్లి నోరు తెరిస్తే చాలు.. కేసీఆర్ పై...

పుష్కరాలని పెద్దగా పట్టించుకోని కేసీఆర్.. కారణం ఏంటో ?

తెలుగు రాష్ట్రాల్లో మంగళవారంతో కృష్ణా పుష్కరాలకి తెరపడింది. 12రోజులుగా సాగిన కృష్ణాపుష్కరాల్లో లక్షల మంది పుణ్యస్థానం ఆచరించారు. అయితే, కృష్ణా పుష్కరాల్లో తెలుగు ముఖ్యమంత్రుల పనితీరుపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది....

3 ఒప్పందాల లెక్కలివి..

తెలంగాణ, మహారాష్ట్ర మధ్య కీలక జల ఒప్పందం కుదిరింది. గోదావరి నదిపై నిర్మించే బ్యారేజీలకు సంబంధించి ఈ ఏడాది మార్చి 26న జరిగిన ఒప్పందానికి కొనసాగింపుగా ప్రాజెక్టుల నిర్మాణంపై ఇరు రాష్ట్రాలు తుది...

ముందడుగు : తెలంగాణ ‘మహా’ ఒప్పందం

తెలంగాణలో 39 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ముందడుగు పడింది. గోదావరి నదిపై నిర్మించే బ్యారేజీలకు సంబంధించి తెలంగాణ, మహారాష్ట్ర మధ్య కీలక ఒప్పందం కుదిరింది. గోదావరి నదిపై మూడు...

కోమటి రెడ్డి కొడుకిని నాయీంనే చంపేశాడా ?

నల్గొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ లీడర్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కుమారుడు 2011లో జరిగిన కారు యాక్సిడెంట్ లో మృతి చెందిన విషయం తెలిసిందే. అవుట‌ర్ రింగ్ రోడ్డు మీద స్నేహితుల‌తో...

రూ.5కోట్ల చెక్ అందుకున్న సింధు

రియో ఒలింపిక్స్ లో రజతపతకం సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగమ్మాయి ,హైదరాబాదీ పీవీ సింధుకి తెలంగాణ ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయిల క్యాష్ ప్రైజ్ ప్రకటించిన సంగతి...

పుల్లెల గోపీచంద్ కు షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం.

రియో ఒలింపిక్స్ లో భారత సత్తా చాటిన స్టార్ షట్లర్ పీవీ సింధు విజయం వెనుక ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ కృషి , శ్రమ ఎంతో ఉందని అందరికి తెలుసు. రజత...

పీవీ సింధును ఘనంగా సన్మానించిన తెలంగాణ ప్రభుత్వం.

రియో ఒలింపిక్స్‌లో భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన పీవీ సింధు కు ఘన స్వాగతం పలికింది తెలంగాణ ప్రభుత్వం. ఎయిర్ పోర్ట్ నుండి విజయోత్సవ ర్యాలీగా బయలుదేరారు. దారి పొడవునా బాణ సంచాకాలుస్తూ......

Latest News