Home Flash News

Flash News

ఫ్లాష్ న్యూస్ 01-07-2019

సతీశ్‌ధవన్‌ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్‌గా రాజరాజన్‌ ఆర్ముగం బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్నS.పాండియన్‌ పదవీకాలం ముగిసింది.త్రివేండ్రంలోని డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రాజరాజన్‌ను పదోన్నతిపై డైరెక్టర్‌గా నియమిస్తూ ఇస్రోచైర్మన్‌ శివన్‌ ఉత్తర్వులు...

ఫ్లాష్ న్యూస్ 29-06-2019

* భారత్‌ నుంచి ఏటా హజ్‌యాత్రకు వెళ్లే యాత్రికుల సంఖ్యను 1.7లక్షల నుంచి 2లక్షలకు పెంచనున్నట్లు సౌదీఅరేబియా తెలిపింది.ఒసాకాలో జరుగుతున్న జీ–20 సదస్సులో భాగంగా ప్రధాని మోదీ, సౌదీఅరేబియా రాజు మహ్మద్‌ బిన్‌...

ఫ్లాష్ న్యూస్ 26-06-2019

* అక్రమ కట్టడాలతో నదీ గర్భం కలుషితమవుతోంది. కరకట్టపై అక్రమ కట్టడాలన్నీ కూల్చివేయాలి. కరకట్టపై చంద్రబాబు ఉంటున్న నివాసం కూడా అక్రమ కట్టడమే. ప్రజావేదిక కూల్చివేత తర్వాతైనా చంద్రబాబు ఖాళీ చేయడం మంచిది....

ఫ్లాష్ న్యూస్ 25-06-2019

* సోమవారం కన్నుమూసిన రాజ్యసభ సభ్యుడు మదన్లాల్ సైని మృతికి సంతాప సూచకంగా రాజ్యసభ మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదా పడింది. రాజ్యసభ ప్రారంభమైన వెంటనే ఛైర్మన్ వెంకయ్యనాయుడు సైని మృతికి సంతాపం...

ఫ్లాష్ న్యూస్ 14-07-2018 at 11:30 AM

పశ్చిమ గోదావరి : పెరవలి పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్ర్రారంబించిన మంత్రి చిన రాజప్ప - పోలీస్ స్టేషన్ లో వివిధ భాగాలను ప్రారంభించిన మంత్రులు పితాని ,...

ఫ్లాష్ న్యూస్ 13-07-2018 at 01:30 PM

* విజయవాడ రాజీవ్ నగర్ లోని అంగన్వాడీ కేంద్రంలో మంత్రి సునీత ఆకస్మిక తనిఖీ - చిన్నారులకు పౌష్టికాహాహం, విద్య అందుతున్న తీరుపై పరిశీలన. కృష్ణానగర్ లో స్వయం ఉపాధి కింద...

ఫ్లాష్ న్యూస్ 13-07-2018 at 11:30 AM

* అమరావతి ప్రజావేదిక హాల్ లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం - రాష్ట్ర వాషిక రుణ ప్రణాళిక (2018 - 19 ) విడుదలచేసిన సీఎం చంద్రబాబు. 1,94,220...

ఫ్లాష్ న్యూస్ 13-07-2018 at 10:30 AM

* కాసేపట్లో అమరావతి ప్రజావేదిక హాల్ లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం. వ్యవసాయ రుణప్రణాళికలను ఆవిష్కరించనున్న చంద్రబాబు . * నేడు హైదరాబాద్ రానున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, బేగంపేటలో...

ఫ్లాష్ న్యూస్ 12-07-2018 at 01:00 PM

* బిక్కవోలు మండలం ఊలపల్లి లో ఈరోజు ముగిసిన పాదయాత్ర . రేపు కోర్టుకు హాజరయ్యేందుకు హైదరాబాద్ బయలుదేరిన జగన్, ఇవాళ కేవలం రెండున్నర కిలోమీటర్లకు పరిమితమైన పాదయాత్ర . * తిరుపతిలో ఎర్ర...

ఫ్లాష్ న్యూస్ 12-07-2018 at 11:00 AM

* నేడు అర్టీఐ కమీషనర్ ల నియామకం పై సి.ఎం చంద్రబాబు ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ సమావేశం. త్రిసభ్య కమిటీలో చంద్రబాబు, జగన్, యనమల సభ్యులు. పలుమార్లు జరిగిన భేటీకి గైర్హాజరైన జగన్...

Latest News